ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

England vs India: ముగిసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. 284 పరుగులకు ఆలౌట్

ABN, First Publish Date - 2022-07-04T01:16:32+05:30

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 84/5తో మూడో రోజు తొలి  ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ కొద్దిగా పోరాడినప్పటికీ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. నేటి ఆటలో జానీ బెయిర్‌స్టో సెంచరీ చేయడం ఒక్కటే నేటి ఆటలో చెప్పుకోదగ్గ అంశం. 119 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో భారత్‌పై అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బెయిర్‌స్టో 106 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.


స్టోక్స్ 25, శామ్ బిల్లింగ్స్ 36, మాటీ ప్యాట్స్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ శుభమన్ గిల్ (4) అవుటయ్యాడు. ప్రస్తుతం చతేశ్వర్ పుజారా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-07-04T01:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising