ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు ‘కాంపౌండ్‌’ స్వర్ణం

ABN, First Publish Date - 2022-05-22T09:22:11+05:30

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు స్వర్ణంతో అదరగొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాంగ్‌జు (కొరియా): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు స్వర్ణంతో అదరగొట్టింది. శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రజత్‌ చౌహాన్‌లతో కూడిన బృందం 232-230తో ఆడ్రియెన్‌, జీన్‌ ఫిలిప్‌, క్వెంటిన్‌ బరెర్‌ (ఫ్రాన్స్‌)లను ఓడించింది. మరోవైపు కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌ కాంస్యం సాధించింది. ఆరో సీడ్‌ అభిషేక్‌, అవ్‌నీత్‌ కౌర్‌ జోడీ 156-155తో టర్కీకి చెందిన నాలుగో సీడ్‌ అమిర్కన్‌ హనే, ఐసే బెరా సుజెర్‌ను ఓడించింది. 

Updated Date - 2022-05-22T09:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising