IPL 2022: నిలకడగా ఆడుతున్న అలీ, రాయుడు
ABN, First Publish Date - 2022-04-09T21:55:28+05:30
సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. 36 పరుగులకే ఓపెనర్లు
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. 36 పరుగులకే ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) అవుటయ్యారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, అంబటి రాయుడు అనవసరపు షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు బోణీ కొడుతుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మొయిన్ అలీ 22, అంబటి రాయుడు 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Updated Date - 2022-04-09T21:55:28+05:30 IST