ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధుకు బీఏసీ క్షమాపణలు

ABN, First Publish Date - 2022-07-06T09:57:48+05:30

గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌ రెఫరీ చేసిన తప్పిదానికి భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ (బీఏసీ) చైర్మన్‌ చి షెన్‌ చెన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌ రెఫరీ చేసిన తప్పిదానికి భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ (బీఏసీ) చైర్మన్‌ చి షెన్‌ చెన్‌ క్షమాపణలు కోరాడు. ఆ టోర్నీలో యమగూచితో సెమీస్‌ మ్యాచ్‌లో సర్వ్‌ చేయడంలో ఆలస్యం చేసిందంటూ సింధుకు అంపైర్‌ ఒక పాయింట్‌ పెనాల్టీ విధించాడు.   ‘అప్ప టికి ఆడడానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. దీంతో నా సర్వ్‌ ఆలస్యమైంది. అయినా, రెఫరీ ఆమెకు పాయింట్‌ ఇచ్చాడు’ అని ఆ మ్యాచ్‌ ఓడిన తర్వాత సింధు వాపోయింది. తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎ్‌ఫ)కు సింధు లేఖ రాసింది. దీనిపై విచారణ జరిపిన టెక్నికల్‌ కమిటీ.. మానవ తప్పిదంగా తేల్చింది. దీంతో సింధును బీఏసీ క్షమాపణ కోరింది.  

Updated Date - 2022-07-06T09:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising