ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా బాస్కెట్‌బాల్‌ పోటీలకు ప్రీతమ్‌

ABN, First Publish Date - 2022-08-20T10:53:14+05:30

ఫిబా అండర్‌-18 ఆసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్‌కు చెందిన ఏలేటి ప్రీతమ్‌ రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫిబా అండర్‌-18 ఆసియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో ఆడనున్న భారత జట్టులో నిజామాబాద్‌కు చెందిన ఏలేటి ప్రీతమ్‌ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ కుర్రాడు ప్రీతమే. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు పోటీలు జరగనున్నాయి. రెండేళ్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో చదువుతున్న 16 ఏళ్ల ప్రీతమ్‌ అక్కడ బాస్కెట్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని రాటుదేలాడు.

Updated Date - 2022-08-20T10:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising