ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ నుంచి ఆడమ్ మిల్నే అవుట్.. శ్రీలంక పేసర్‌తో సీఎస్‌కే ఒప్పందం

ABN, First Publish Date - 2022-04-21T21:25:34+05:30

గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని శ్రీలంక పేసర్ మతీషా పతిరనతో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఈ మేరకు అతడితో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ అధికారికంగా తెలిపింది.


19 ఏళ్ల మీడియం పేసర్ అయిన మతీషా 2020, 2022లలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే అతడితో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ తెలిపింది. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను తలపించేలా బంతులు విసిరే మతీషా ఇప్పటి వరకు రెండు టీ20లు మాత్రమే ఆడాడు.  

Updated Date - 2022-04-21T21:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising