ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెస్‌ విజేతలకు చెరో కోటి

ABN, First Publish Date - 2022-08-11T08:58:26+05:30

చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్న రెండు భారత జట్లకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్న రెండు భారత జట్లకు తలో రూ.1 కోటి చొప్పున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. ఓపెన్‌ కేటగిరీలో పతకం గెల్చుకున్న ఇండియా-బి జట్టును, మహిళల విభాగంలో పతకం అందుకున్న ఇండియా-ఎ జట్టును బుధవారం సచివాలయానికి ఆహ్వానించిన సీఎం.. ఆ మొత్తాన్ని అందజేశారు.

Updated Date - 2022-08-11T08:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising