ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mysore: 2 లక్షల పూలతో రాష్ట్రపతి భవన్‌

ABN, First Publish Date - 2022-10-02T15:59:40+05:30

మైసూరు(Mysore) దసరా ఉత్సవాల్లో ఫలపుష్ప ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు లక్షల పూలతో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                         - మైసూరులో ప్రత్యేక ఆకర్షణగా ఫలపుష్ప ప్రదర్శన


బెంగళూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మైసూరు(Mysore) దసరా ఉత్సవాల్లో ఫలపుష్ప ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు లక్షల పూలతో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి భవన్‌ నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు చెందిన గాజనూరు నివాసం, చాముండి కొండలు, నంది విగ్రహం, పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు చెందిన ఐదు నమూనాలు ఉన్నాయి. వీటితోపాటు వివిధ ప్రాణులు, పక్షులు, బొమ్మలను పూలతో రూపొందించారు. ఏడు అడుగుల తేనెపట్టు, 12 అడుగుల జిరాఫీ, క్యాప్సికమ్‌ నమూనాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 



Updated Date - 2022-10-02T15:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising