ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉడుమును కూడా వదల్లేదు.. అత్యాచారం చేస్తూ మొబైల్‌లో రికార్డ్ చేసి..

ABN, First Publish Date - 2022-04-18T08:13:55+05:30

కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు ఉడుమును కూడా వదల్లేదు. అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించి దానిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను మొబైల్‌లో రికార్డు కూడా చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు ఉడుమును కూడా వదల్లేదు. అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించి దానిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను మొబైల్‌లో రికార్డు కూడా చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఈ ఘటన జరిగింది. 


సహ్యాద్రి టైగర్ రిజర్వ్ పరిధిలోని చందోలి నేషనల్ పార్క్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితులు ఉడుముపై అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన అటవీ అధికారులు ఆ నిందితులు నలుగురినీ అరెస్ట్ చేశారు. నిందితులపై మార్చి 31న ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను సందీప్ తుకారాం, మంగేష్, అక్షయ్, రమేష్‌లుగా గుర్తించారు. 


ఈ నలుగురూ కొంకణ్ నుంచి చందోలి గ్రామానికివేట కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేశారు. నేరం రుజువైతే ఒక్కొక్కరికీ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 


Updated Date - 2022-04-18T08:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising