ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై ముగ్గురు సోదరుల సామూహిక అత్యాచారం.. పెళ్లికి హాజరు కావాలని చెప్పి బలవంతంగా..

ABN, First Publish Date - 2022-03-11T17:37:39+05:30

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు సోదరులు ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒక వ్యక్తి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒక 17 ఏళ్ల బాలిక పరిచయమైంది. ఆ బాలికతో అతను క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరు కావాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఆమె రానంటున్నా బలవంతంగా తీసుకెళ్లాడు. 


అక్కడ ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. అతను ఆమెను నెలన్నర రోజులు తనతో పాటు జోధ్‌పూర్‌లో ఉంచి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని మరో సోదరుడు కూడా ఆమెపై బలాత్కారానికి తెగబడ్డాడు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక తన సోదరుడికి విషయం చెప్పింది. సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-03-11T17:37:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising