ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking! కాటేసిందనే కోపంతో పామును ముక్కలుగా నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!

ABN, First Publish Date - 2022-06-26T18:02:43+05:30

ఎప్పటిలాగే అతడు పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఓ విష సర్పం కాటేసింది. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. కటేసిన పామును బంధిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే అతడు పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన తర్వాత తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఓ విష సర్పం కాటేసింది. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. కటేసిన పామును బంధించి.. దాన్ని ముక్కలు ముక్కలు నరికేశాడు. అనంతరం ఆ ముక్కలను తినేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేస్తే..



ఉత్తరప్రదేశ్‌కు చెందిన మతబాదల్ సింగ్ అనే వ్యక్తి ఎప్పటిలాగే ఓ పని మీద పొలానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తైన అనంతరం ఇంటికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో అతడిని ఓ విషసర్పం కాటేసింది. దీంతో అతడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే దాన్ని పట్టుకుని.. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం ఆ ముక్కలను తినేసి.. ఇంటికి చేరుకున్నాడు. అతడి చేతులకు రక్తం మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో అతడు.. విషయం మొత్తం చెప్పేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. ప్రస్తుతం మతబాదల్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం. 


Updated Date - 2022-06-26T18:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising