ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ద్వీపంలోని 10% మందికి రంగులు కనిపించవు.. కారణమిదే..

ABN, First Publish Date - 2022-05-29T17:37:00+05:30

1775వ సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1775వ సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రంలోని పింగెలాప్ ద్వీపంలో తుఫాను వచ్చింది. ఈ భయంకరమైన తుఫాను తాకిడి అనంతరం అక్కడ కేవలం 20 మంది మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు అక్కడి రాజు అని తెలుస్తోంది. వందల సంవత్సరాల తరువాత ఈ ప్రాంతంలోని జనాభాలో కొందరికి వర్ణాంధత్వం వచ్చింది. వర్ణాంధత్వం అంటే ఇది సోకిన బాధితులకు రంగులు కనిపించవు లేదా కొన్ని రంగులు చూడడంలో ఇబ్బంది ఎదురవుతుంది. 


నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర యూరోపియన్ పూర్వీకులలో 8 శాతం మంది పురుషులు, 0.5 శాతం మంది మహిళలు ఆకుపచ్చ, ఎరుపు రంగు అంధత్వం కలిగి ఉన్నారు.  పింగెలాప్ ద్వీపంలోని జనాభాలో దాదాపు 10 శాతం మంది అరుదైన పరిస్థితితో బాధపడుతున్నారు. ఈ వైద్య పరిస్థితిని కంప్లీట్ అక్రోమాటోప్సియా లేదా టోటల్ కలర్ బ్లైండ్‌నెస్ అంటారు. దీని బారినపడినవారు ఏ రంగునూ చూడలేరు. రంగులను గ్రహించే కోన్ కోన్‌లు లేకపోవడం వల్ల వారు నలుపు, తెలుపు, బూడిద రంగులను మాత్రమే చూడగలుగుతారు. ద్వీపంలో కొద్దిమందికి మాత్రమే సంతానోత్పత్తి సామర్థ్యం ఉందని తెలిసింది. 

Updated Date - 2022-05-29T17:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising