ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువ వద్ద నిలబడి ఓ శునకం అరుపులు.. ఏంటా అని అనుమానంతో స్థానికులు వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2022-01-07T21:16:08+05:30

రద్దీగా ఉండే రోడ్డు పక్కన డ్రైనేజీ.. అక్కడ నిలబడి ఓ కుక్క అరుస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రద్దీగా ఉండే రోడ్డు పక్కన డ్రైనేజీ.. అక్కడ నిలబడి ఓ కుక్క అరుస్తోంది.. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూసిన స్థానికులు షాకయ్యారు.. లోపల ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఈ ఘటన జరిగింది. 


రోహ్‌తక్‌లోని చున్నీపుర కాలనీలో ఉన్న ఓ డ్రైనేజీలో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ వ్యక్తిని తాపీ పని చేసే మేస్త్రి సూరజ్ ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విపరీతంగా మద్యం సేవించి ఆ కాలవలో పడిపోయి ఉంటాడని, నీరు బాగా ఎక్కువ ఉండడంతో ఊపిరి ఆడక మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే దర్యాఫ్తు ప్రారంభిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-07T21:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising