ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శవ వేషధారణలో మొక్కు తీర్చుకున్న భక్తుడు

ABN, First Publish Date - 2022-04-10T14:29:22+05:30

సేలం జిల్లా జోరికొండాలంపట్టిలో ప్రసిద్ధిచెందిన మారియమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): సేలం జిల్లా జోరికొండాలంపట్టిలో ప్రసిద్ధిచెందిన మారియమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన భక్తులు తమ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో కోరిక తీరిన ఓ భక్తుడు తాను మొక్కకున్న విధంగా శవయాత్రతో వచ్చాడు. మృతిచెందిన వ్యక్తికి చేసినట్లే బంధువులు, మిత్రులు అశ్రునయనాల నడుమ అతడిని శ్మశానానికి తరలించారు. అక్కడ ఓ కోడికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం సదరు శవం వేషధారి భక్తుడు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు. 


Updated Date - 2022-04-10T14:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising