ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరు రాయభారం సఫలమా.. సాగదీత?

ABN, First Publish Date - 2022-01-14T01:08:41+05:30

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సినీ పరిశ్రమలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సినీ పరిశ్రమలో నెలకొన్న టికెట్ల వివాదంపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌తో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందన మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.  పరిశ్రమ పెద్దగా కాకుండా బిడ్డగా సినీ పరిశ్రమ కష్టాలను జగన్‌ ముందు ఉంచడానికి కలిశానని చిరంజీవి తెలిపారు.


ఈ నేపథ్యంలో  ‘‘చిరు రాయభారం సఫలమా.. సాగదీత?. ఎవరు చెప్పినా వినని జగన్.. ఈ ఆచార్యుడికి లొంగుతాడా?. నల్లపు రెడ్డి నోటి దురుసు యాదృచ్ఛికమా?.. పీకే పీకే స్కెచ్ఛా? . సినీ పరిశ్రమలలో కుల మాతాల చిచ్చు పెట్టిందెవరు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-01-14T01:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising