ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందా?

ABN, First Publish Date - 2022-01-18T01:28:36+05:30

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై హత్యలు, దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై హత్యలు, దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే నిందితులకు శిక్షలు పడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్లే ప్రభుత్వం, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందా?. వరుస దాడులు, దౌర్జన్యాలు ఏ తరహా  ప్రజాస్వామ్యం? నిరసన తెలిపే హక్కు విపక్షానికి లేదా?. నిలదీస్తే గొంతు నొక్కుతారా?. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?.  రెండున్నరేళ్ల పాలనలో అరాచకాలెన్ని?. హత్యలెన్ని?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-01-18T01:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising