ఏపీలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందా?
ABN, First Publish Date - 2022-01-18T01:28:36+05:30
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై హత్యలు, దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే..
అమరావతి: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కార్యకర్తలపై హత్యలు, దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే నిందితులకు శిక్షలు పడటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్లే ప్రభుత్వం, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందా?. వరుస దాడులు, దౌర్జన్యాలు ఏ తరహా ప్రజాస్వామ్యం? నిరసన తెలిపే హక్కు విపక్షానికి లేదా?. నిలదీస్తే గొంతు నొక్కుతారా?. ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?. రెండున్నరేళ్ల పాలనలో అరాచకాలెన్ని?. హత్యలెన్ని?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
Updated Date - 2022-01-18T01:28:36+05:30 IST