ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు’

ABN, First Publish Date - 2022-10-22T19:19:07+05:30

విశాఖలో, పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార పార్టీ కక్ష్య పూరితంగా వ్యవహరించిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందని, ప్రభుత్వం పిరికి పందలా వ్యవహరిస్తోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖలో, పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార పార్టీ కక్ష్య పూరితంగా వ్యవహరించిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందని, ప్రభుత్వం పిరికి పందలా వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి తెలియదు..పులివెందుల రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారులు పాలకులకు బొచ్చు కుక్కలగా పని చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ పాలన వల్ల ఎంతో నష్టపోతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పుడు వైసీపీ నేతలు గర్జన ఎలా చేశారని అన్నారు. తమ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకోకండని, అది చాలా ప్రమాదం అన్నారు. జనసేన 24 ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తామన్నారు.

Updated Date - 2022-10-23T13:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising