ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబుధాబిలో డ్రోన్‌ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

ABN, First Publish Date - 2022-01-18T10:05:58+05:30

యూఏఈ రాజధాని అబుధాభిలో సోమవారం చోటుచేసుకున్న పేలుళ్లు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ పేలుళ్లు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో జరిపిన దాడులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడులు తమ పనేనని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి/కోపెన్‌హాగెన్‌, జనవరి 17: యూఏఈ రాజధాని అబుధాభిలో సోమవారం చోటుచేసుకున్న పేలుళ్లు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ పేలుళ్లు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో జరిపిన దాడులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడులు తమ పనేనని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు(రెబల్స్‌) ప్రకటించుకున్నారు. కాగా, స్వీడన్‌లోని బాల్టిక్‌ సముద్ర తీరాన ఉన్న రెండు అణువిద్యుత్‌ ప్లాంట్ల వద్ద డ్రోన్ల సంచారం స్థానికంగా కలకలం రేపింది. 


Updated Date - 2022-01-18T10:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising