ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహ్రెయిన్‌లో బాల్కొండ వాసి మృతి

ABN, First Publish Date - 2022-04-17T13:35:17+05:30

బతుకుదెరువు కోసం బెహ్రెయిన్ దేశం వెళ్లిన తూడుం శ్రీనివాస్(45) గుండెపోటుతో మృతిచెందాడు.

మృతుడు శ్రీనివాస్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాల్కొండ, ఏప్రిల్ 16: బతుకుదెరువు కోసం బెహ్రెయిన్ దేశం వెళ్లిన తూడుం శ్రీనివాస్(45) గుండెపోటుతో మృతిచెందాడు. శుక్రవారం ఉదయం గుండెపోటు రాగా స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడు జంగం రాజేశ్వర్ రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ సహాయం కావాలని కుటుంబీకులు కోరుతున్నారు.

Updated Date - 2022-04-17T13:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising