ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ప్రముఖ రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి సన్మానం

ABN, First Publish Date - 2022-08-20T00:24:10+05:30

ప్రముఖ కవి, రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి ముంబైలో సన్మానం జరిగింది. ప్రభాదేవీ ప్రాంతంలోని ఖడ్ గల్లీలో భారతీయ జనతా పార్టీ ముంబై సెక్రెటరీ సచిన్ సిందే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ కవి, రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి ముంబైలో(Mumbai) సన్మానం జరిగింది. ప్రభాదేవీ ప్రాంతంలోని ఖడ్ గల్లీలో భారతీయ జనతా పార్టీ ముంబై సెక్రెటరీ సచిన్ సిందే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కొంకన్ విభాగ్ అఘాడి జిల్లా ఉపాధ్యక్షులు సచిన్ శిర్వడకర్, కొంకన్ వికాస్ అఘాడీ ముంబై అధ్యక్షులు సుహస్ అడ్వరీకర్, తెలుగు సమాజ్ సేవా సంస్థ ప్రముఖులు కటుకం రాజేన్న,  బీజేపీ సౌత్ ఇండియా సెల్ ముంబై సెక్రెటరీ రంపెల్లి రాజ్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రచయిత యెల్ది సుదర్శన్ పద్మశాలికి సచిన్ శిర్వడకర్ చేతుల మీదుగా సన్మానం జరిగింది. అంతేకాకుండా.. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తరువాత శ్రీకృష్ణ జన్మాష్టమి, గోవిందా దయి అండి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-20T00:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising