ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొస్తాం.. ప్రభుత్వమే ఈ ఖర్చంతా భరిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్

ABN, First Publish Date - 2022-02-28T00:17:07+05:30

రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయులందరినీ కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తాజాగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయులందరినీ కేంద్రం సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుందని  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాలకు విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. జాతీయ మీడియాతో ఆదివారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు రోడ్డు మార్గం ద్వారా పొరుగు దేశాలకు చేరుకుని, అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా దేశాల అధికారులు, అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ అధికారుల బృందాలు.. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు ఈ ప్రయాణంలో కావాల్సిన సాయం చేస్తున్నాయి. 

Updated Date - 2022-02-28T00:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising