ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలుగుదేశం మెల్‌బోర్న్‌ సభ్యుల భేటీ!

ABN, First Publish Date - 2022-04-28T22:59:59+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. కాగా.. తెలుగుదేశం మెల్‌బోర్న్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడుకు రావాలని కోరుతూ వారు టీడీపీ అధినేతకు ఆహ్వానపత్రిక అందజేశారు. మరోవైపు.. ఎన్నారై టీడీపీ వెబ్‌సైట్‌ ద్వారా ఎన్నారైలు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ భేటీలో ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ రాజశేఖర్‌తో పాటూ తెలుగుదేశం మెల్‌బోర్న్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-28T22:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising