ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI విద్యార్థులను ఉద్దేశించి ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-03-14T18:25:32+05:30

ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. 2022-23 ఏడాదికి యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లోని యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఎన్నారై, ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), విదేశీ విద్యార్థుల నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ముంబై యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. 2022-23 ఏడాదికి యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లోని యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఎన్నారై, ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), విదేశీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సర్కిలర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏ పద్ధతిలో అయినా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31.. ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం mu.admissiondesk.org వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చని వెల్లడించింది. 



Updated Date - 2022-03-14T18:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising