ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులకు తీపి కబురు

ABN, First Publish Date - 2022-03-17T13:04:16+05:30

కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ-టూరిస్ట్‌ వీసాలు సహా సాధారణ పేపర్‌ వీసాలను భారత్‌ పునరుద్ధరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టూరిస్ట్‌ వీసాలపై సస్పెన్షన్‌ ఎత్తివేత: కేంద్రం

ఈ-టూరిస్ట్‌ వీసాలు సహా సాధారణ పేపర్‌ వీసాల పునరుద్ధరణ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ-టూరిస్ట్‌ వీసాలు సహా సాధారణ పేపర్‌ వీసాలను భారత్‌ పునరుద్ధరించింది. ఈ మేరకు 156 దేశాల పౌరులకు ఇచ్చిన 5 ఐదేళ్ల వీసాలపై స స్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపా రు. ఈ పునరుద్ధరణను కాలవ్యవధి తీరిపోని వీసాలకే వర్తింపజేశామన్నారు. అలాగే, అమెరికా, జపాన్‌ పౌరులకు ఇచ్చిన సుదీర్ఘ కాలవ్యవధి (10 ఏళ్లు) కలిగిన వీసాలను కూడా పునరుద్ధరించామని వెల్లడించారు.     

Updated Date - 2022-03-17T13:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising