ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు సవరించిన భారత్! ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఇకపై..

ABN, First Publish Date - 2022-01-22T01:58:42+05:30

ఎప్పటికప్పుడు మారుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు మారుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి తాజాగా కొన్ని కీలక  మార్పులు చేసింది. ఇకపై ఎట్-రిస్క్ దేశాలు(కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలు) నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఐసోలేషన్ తప్పనిసరి కాదని పేర్కొంది. అంతేకాకుండా.. ఈ దేశాల ప్రయాణికులు కరోనా పాజిటివ్‌గా తేలిన పక్షంలో వారి నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ఐఎన్ఎస్ఏసీఓజీ నెట్వర్క్ పరిధిలోని లాబొరేటరీలకు పంపాలని కేంద్రం తన తాజాగా మార్గదర్శకాల్లో పేర్కొంది. రేపటి(జనవరి 22) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 

Updated Date - 2022-01-22T01:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising