ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులపై జరిమానాలు విధించేందుకు సిద్ధమైన గ్రీస్.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2022-01-17T23:21:40+05:30

కరోనా టీకాను వేయించుకోని 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై జరిమానాలు విధించేందుకు గ్రీస్ ప్రభుత్వం సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా టీకాను వేయించుకోని 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై జరిమానాలు విధించేందుకు గ్రీస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచీ అక్కడి అధికారులు సీనియర్ సిటిజన్లపై ఫైన్లు విధించడం ప్రారంభించారు. జనాభాలో టీకాలు తీసుకున్న వారి శాతం పెంచడం ద్వారా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానానికి తెరలేపింది. జరిమానాలు తప్పించుకోవాలంటే టీకా వేయించుకోవడమే అత్యంత సులువైన మార్గం అని ప్రధాని కిరియాకోస్ మిస్టోకాసిస్ అక్కడి సీనియర్ సిటిజన్లకు తేల్చి చెప్పారు. ‘‘అసలు జరిమానాలు ఇక్కడ పెద్ద విషయమే కాదు.. టీకాలు వేయించుకుని మీరు ప్రాణాలను రక్షించుకోండి.. మీ బంధువులు స్నేహితులను కాపాడుకోండి’’ అంటూ ఆయన సోమవారం వృద్ధులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2022-01-17T23:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising