ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో యువనేతల బృందం దుబాయ్‌కు పయనం

ABN, First Publish Date - 2022-06-11T02:22:30+05:30

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఆన్న NTR శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాదంతా నిర్వహించాలని ఎన్నారై టీడీపీ శాఖలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఆన్న NTR శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాదంతా నిర్వహించాలని ఎన్నారై టీడీపీ శాఖలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో..  దుబాయ్‌లో జరగబోయే శతజయంతి ఉత్సవాలు, మహానాడులో పాల్గొనేందుకు మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో యువనేతల బృందం బయలుదేరింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, కార్యనిరాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. 



Updated Date - 2022-06-11T02:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising