ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 విమానాల ద్వారా 1500 మంది భారత పౌరుల తరలింపునకు చర్యలు: పౌర విమానయాన శాఖ

ABN, First Publish Date - 2022-03-06T22:14:34+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత మంది భారత పౌరులను  ఇండియాకు తరలించిందనే విషయంపై పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. 11 విమానాల్లో సుమారు 2,135 మంది భారత పౌరులు ఈ రోజు (ఆదివారం) ఇండియాకు చేరుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయుల సంఖ్య 15,900 దాటినట్లు పేర్కొంది. మార్చి 7న మరో ఎనిమిది విమానాల ద్వారా 1500 మంది భారతీయులను ఇండియాకు తరలించనున్నట్టు చెప్పింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు, సూసెవా నుంచి రెండు, బుకారెస్ట్ ఒక విమానాన్ని నడపనున్నట్టు తెలిపింది. 




Updated Date - 2022-03-06T22:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising