ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Har Ghar Tiranga: బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో ‘ఘర్ ఘర్ కా జెండా’

ABN, First Publish Date - 2022-08-10T01:35:20+05:30

బీజేపీ సౌత్ సెల్ ఆధ్వర్యంలో నేడు ముంబైలో ఘర్ ఘార్ కా జెండా అవగాహన ప్రచార సభ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బీజేపీ సౌత్ సెల్(BJP South Cell) ఆధ్వర్యంలో నేడు ముంబై (Mumbai)లో ఘర్ ఘర్ కా జెండా అవగాహన ప్రచార సభ జరిగింది. ప్రముఖ కవి యెల్ది సుదర్శన్ పద్మశాలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధులకు గొడుగులను పంపిణీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్ తోడ్పాటుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా వృద్ధులకు గొడుగుల పంపిణీ చేపట్టారు. బీజేపీ సౌత్ సెల్ అధ్యక్షులు ముత్తుకృష్ణన్, జనరల్ సెక్రెటరీ ఎనుగందుల రవి అధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేక గంగాధర్, సెక్రెటరీలు మేక శ్రీకాంత్, రాపెల్లి రాజ్ పాల్, కారంపురి మనోహర్, దామోదర్ పడాల, ఎనుగందుల అక్షిత, తేజశ్రీ దోర్నాల, సుజాత ద్యావర్ శెట్టి, శైలజా గురుడు సహా పలువురు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి ముంబై సెక్రెటరీ సచిన్ శిందే స్పాన్సర్‌గా వ్యవహరించారు. శిందే గత నెలలో సౌత్ సెల్ వారి కోసం వజ్రేశ్వర్‌ దేవీ మందిర దర్శనం టూర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. వనభోజన ఏర్పాట్లు, 200 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ, కాంగార్ స్టేడియం ఎదురుగా ఉన్న పోచమ్మ దేవీ ఆలయం వద్ద 200 మందికి పైగా మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.











Updated Date - 2022-08-10T01:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising