ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN, First Publish Date - 2022-01-27T02:40:38+05:30

కువైత్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి శ్రీసిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కువైత్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి శ్రీసిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదవి వినిపించారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు కూడా పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-27T02:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising