ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు..!

ABN, First Publish Date - 2022-07-10T05:03:47+05:30

నార్వే రాజధాని ఓస్లోలో జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు పాల్గొననున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: నార్వే రాజధాని ఓస్లోలో జరగబోయే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఆరుగురు భారతీయ విద్యార్థులు పాల్గొననున్నారు. జూలై 11, 12 తారీఖుల్లో జరగనున్న ఒలింపియాడ్‌లో భారత్ తరఫున ప్రాంజల్, అతుల్, అర్జున్, ఆతిత్య, వేదాంత్, కౌత్సవ్ పాల్గొంటారు. ఈమారు ఓలింపియాడ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మంది పాల్గొననున్నారు.  ఆరుగురు సభ్యులున్న విద్యార్థి బృందాలు దేశాల వారీగా పోటీ పడతాయి. గణిత సమస్యలు పరిష్కరించి నిర్ణీత స్కోర్ సాధించిన విద్యార్థులకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. 

Updated Date - 2022-07-10T05:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising