ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌లో ఘోరం.. నలుగురు భారతీయులు మృతి

ABN, First Publish Date - 2022-04-25T16:46:33+05:30

నేపాల్‌లో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణిస్తున్న కారును బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిమల్‌చంద్ర అగర్వాల్(40) , సాధన అగర్వాల్(3

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: నేపాల్‌లో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణిస్తున్న కారును బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిమల్‌చంద్ర అగర్వాల్(40) , సాధన అగర్వాల్(35), సంధ్య అగర్వాల్(40), రాకేశ్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం నేపాల్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం నేపాల్‌లోని పొఖారాను సందర్శించారు. అనంతరం ఖాట్మాండుకు తిరిగి పయనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును థాక్రే‌కు చేరుకోగానే బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా నేపాల్‌కు చెందిన కారు డ్రైవర్ దిల్ బహదూర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-04-25T16:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising