ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశానికి చేరిన 119 మంది భారతీయులు

ABN, First Publish Date - 2022-03-11T02:15:50+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఇందులో భాగంగానే 119 మంది భారత పౌరులు, 27 మంది విదేశీయులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గురువారం ఢిల్లీలో ల్యాండ్ అయింది. విద్యార్థులు స్వదేశానికి చేరడంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-03-11T02:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising