ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మానందమయి ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్

ABN, First Publish Date - 2022-08-09T02:51:39+05:30

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు ఆత్మానందమయి సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో నిర్వహించారు. సుషుమ్న క్రియా యోగ సాధనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు  ఆత్మానందమయి సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్  శిల్ప కళావేదికలో నిర్వహించారు. సుషుమ్న క్రియా యోగ సాధనకు సంబంధించిన అనేక సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో ఆమె తెలియజేశారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలుగజేసే చాలా ప్రభావంతమైన ప్రక్రియ ఈ సాధన అని తెలిపారు.  సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక స్వస్థతను సాధించవచ్చన్నారు. సుషుమ్న క్రియా యోగ అంతర్ చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను, అందించటంతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఒత్తిడిని నివారించి, సామర్థ్యాన్ని, నేర్పును పెంపొందిస్తుందని.. ప్రతి ఒక్కరూ ఎంతో సులభంగా సాధన చేయగల మహత్తర ప్రక్రియ ఇదని ఆమె పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, IAS అధికారిణి శాంతా కుమారి , సినీనటుడు మరియు రాజకీయ నాయకులు మురళీ మోహన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్  డి. ఆమే కుమార్, ప్రతీక్ జైన్, IAS అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లతో పాటు దేశ విదేశాలనుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-09T02:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising