ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడాకులతో మధుమేహం అదుపు

ABN, First Publish Date - 2022-06-14T06:07:54+05:30

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడి పండ్లలోనే కాదు. ఆకుల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకులకు ఉండే యాంటీమైక్రోబియల్‌ గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సమంగా ఉంచడానికి తోడ్పడతాయి. పెక్టిన్‌, విటమిన్‌ సి, పీచు ఉండే మామిడాకులు మధుమేహంతో పాటు, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతాయి. ఇందుకోసం....- 10 నుంచి 15 మామిడాకులను నీళ్లలో వేసి మెత్తబడేవరకూ ఉడకబెట్టాలి. తర్వాత రాత్రంతా అలాగే వదిలేయాలి.

ఉదయాన్నే ఈ ఆకులను వడగట్టి, పరగడుపున నీళ్లను తాగేయాలి.

తర్వాత ఆకులను  కూడా తినేయాలి.

ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు చేస్తే, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వచ్చేస్తాయి. 

ఇలా ఉడకబెట్టిన మామిడి ఆకుల నీళ్లు తాగడంతో పాటు, పచ్చి ఆకులను కూడా పరగడుపున నమిలి తినవచ్చు.

Updated Date - 2022-06-14T06:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising