ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో జగన్... ప్రధాని మోదీతో భేటీ

ABN, First Publish Date - 2022-08-22T03:26:30+05:30

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి న్యూఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి న్యూఢిల్లీ చేరుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌తో పాటు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధనకర్‌తో కూడా జగన్‌ సమావేశమవుతారు. ఇటీవలి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలిపింది. 

Updated Date - 2022-08-22T03:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising