ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబుధాబీలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2022-01-17T22:52:11+05:30

అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌ సమీపంలో యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు చనిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీ ఎయిర్‌పోర్ట్‌‌ సమీపంలో యెమెన్ హౌతీ ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఘటనలో మూడు పెట్రోల్ ట్యాంకర్లు పేలిపోయాయి. దాడుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దాడి తమ పనే అని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. 

Updated Date - 2022-01-17T22:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising