ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Land slide: ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవసమాధి

ABN, First Publish Date - 2022-09-26T21:29:12+05:30

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సజీవ సమాధి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సజీవ సమాధి అయ్యారు. వీరిలో ఒక మహిళ, నలుగురు మైనర్లు ఉన్నారు. రోన్హట్ సమీపంలోని ఖజ్‌వాడి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఇంట్లో అంతా నిద్రిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతులను మమత (27), ఆమె ముగ్గురు కుమార్తెలైన అరంగ్ (2), అమిష (6), ఐషిత (8), మేనకోడలు ఆకాన్షిక (7)గా  గుర్తించారు. కాగా, మమత భర్త ఈ ఘటనలో గాయపడ్డాడు.

Updated Date - 2022-09-26T21:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising