ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నివీరులకు పిల్లనెవరిస్తారు?: గవర్నర్ సూటి ప్రశ్న

ABN, First Publish Date - 2022-06-28T20:47:37+05:30

అగ్నిపథ్ పథకంపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: అగ్నిపథ్ పథకంపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్లు కొనసాగుతున్నాయి. తాజాగా, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం ఈ ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. అగ్నివీరులు పెన్షన్ లేకుండా రిటైర్ అయితే వారిని ఎవరు పెళ్లాడతారంటూ ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.


''దేశ యువత ప్రయోజనాలకు తగ్గట్టుగా అగ్నిపథ్ పథకం లేదు. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి, గ్రామానికి మధ్య దూరం పెరుగుతుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఒక గవర్నర్ ముందుకు రావడం ఇదే మొదటిసారి. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సైతం వ్యతిరేకించాయి. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ సైతం అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గళం విప్పింది.

Updated Date - 2022-06-28T20:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising