ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..

ABN, First Publish Date - 2022-04-20T22:26:43+05:30

దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారతదేశంలో కొత్తగా 2,067 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. భారతదేశంలో 12,340 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా 2,432 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 1,947, కర్ణాటకలో 1,529, అస్సాంలో 1,351, హర్యానాలో 1,125 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వైరస్ తగ్గిపోయిందని భావించవద్దని ప్రజలకు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ కోరారు.

Updated Date - 2022-04-20T22:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising