ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని ర్యాలీ జాప్యం..వర్షంతో జనం చెల్లాచెదురు

ABN, First Publish Date - 2022-01-05T21:49:43+05:30

ప్రధాని నరేంద్రమోదీ బుధవారంనాడు పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి వర్షం అవాంతరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ప్రధాని నరేంద్రమోదీ బుధవారంనాడు పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి వర్షం అవాంతరం కలిగించింది. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా ప్రధాని ర్యాలీ రద్దయింది. ప్రధాని భటిండా నుంచి ఫిరోజ్‌పూర్ బయలుదేరిన సమయలో వర్షం పడటంతో ఆయన రాక కోసం సభాస్థలిలో ఎదురుచూస్తున్న జనం చెల్లాచెదురయ్యారు. కుర్చీలు, బీజేపీ నేతల కటౌట్లు తీసుకుని తలకు అడ్డుపెట్టుకోవడం కనిపించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని ర్యాలీ రద్దయినట్టు తెలియడం, వర్షం కూడా పడటంతో జనం సభాస్థలి నుంచి వెనక్కి మళ్లారు.

Updated Date - 2022-01-05T21:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising