ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వెంకయ్య పర్యటన

ABN, First Publish Date - 2022-02-26T15:13:50+05:30

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చెన్నై పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వచ్చిన వెంకయ్య.. నగరంలోని ఓ హోటల్లో జరిగిన తన మనవరాలి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - విమానాశ్రయంలో గవర్నర్‌ సాదర వీడ్కోలు


చెన్నై: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చెన్నై పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 13వ తేదీన చెన్నై వచ్చిన వెంకయ్య.. నగరంలోని ఓ హోటల్లో జరిగిన తన మనవరాలి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌ నుంచి ప్రత్యక్ష, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 13 రోజుల పర్యటన ముగించుకున్న వెంకయ్య దంపతులు.. శుక్రవారం ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. ఆయనకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - 2022-02-26T15:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising