ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్
ABN, First Publish Date - 2022-05-24T09:07:21+05:30
ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, మే 23: ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా ఉన్న వినయ్.. కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచీ తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది
Updated Date - 2022-05-24T09:07:21+05:30 IST