ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mobiles: విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం

ABN, First Publish Date - 2022-09-21T17:52:44+05:30

విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం విధించాలని సభాపతి రఘునాథరావు మల్కాపురె నిర్ణయించారు. ఈ విషయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విధానపరిషత్‌లో మొబైల్‌ వాడకంపై సంపూర్ణ నిషేధం విధించాలని సభాపతి రఘునాథరావు మల్కాపురె నిర్ణయించారు. ఈ విషయాన్ని మంగళవారం పరిషత్‌లోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు ఎవరూ సభలోపల మొబైల్‌ వినియోగించకుండా ఈ నిషేధాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సభలో ప్రవేశించబోయేముందు సభ్యులంతా తమ మొబైల్‌ను బయట ఉంచిన లాకర్‌లో భద్ర పరచుకోవాల్సి ఉంటుందన్నారు. మీడియాకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. మొబైల్‌ వాడకం సంపూర్ణంగా అమలులోకి వచ్చిన తొలి విధానపరిషత్‌గా కర్ణాటక త్వర లో అరుదైన రికార్డు అందుకోనుందన్నారు. 

Updated Date - 2022-09-21T17:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising