ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai చేరిన ఉప రాష్ట్రపతి

ABN, First Publish Date - 2022-01-14T14:33:54+05:30

భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం చెన్నై చేరు కున్నారు. తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన వెంకయ్యకు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం చెన్నై చేరు కున్నారు. తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన వెంకయ్యకు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, మంత్రి టీఎం అన్బరసన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకోనున్న ఉపరాష్ట్రపతి.. ఈ నెల 17వ తేదీన విజయవాడ బయలుదేరి వెళ్తారు. 

Updated Date - 2022-01-14T14:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising