ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో పాల్గొందాం: వెంకయ్య

ABN, First Publish Date - 2022-08-14T08:43:07+05:30

‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరమూ భాగస్వాములమవుదామని.. ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరమూ భాగస్వాములమవుదామని.. ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుకుందామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ‘‘ప్రతీ ఇంటిపై ఎగిరే త్రివర్ణపతాకం మనలో దేశభక్తినే కాకుండా జాతిజనుల మధ్య సోదరభావాన్ని పెంచుతుందని విశ్వసిస్తున్నాను. శక్తిమంతమైన నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరిలో దేశభక్తి, చిత్తశుద్ధి, నిబద్ధత, కార్యదీక్షలకు త్రివర్ణపతాకం స్ఫూర్తి, ప్రేరణ కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-08-14T08:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising