ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన వాయిదా
ABN, First Publish Date - 2022-02-23T16:35:28+05:30
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రాష్ట్ర పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలో పర్యటించి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా
బెంగళూరు: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రాష్ట్ర పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలో పర్యటించి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాగా ఉపరాష్ట్రపతి ఈ నెల 25న రాజధాని బెంగళూరుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటన వాయిదా విషయాన్ని కార్యాలయం మంగళవారం అధికారులు ద్రువీకరించారు. పర్యటన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2022-02-23T16:35:28+05:30 IST