ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ

ABN, First Publish Date - 2022-01-08T17:30:15+05:30

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జనవరి 6న పునరుద్ధరించింది. ఈ అనుమతులు 2026 డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయి. ఇటీవల ఈ అనుమతులను పునరుద్ధరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. 


ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించి, ఆ నిధులను ఉపయోగించుకోవచ్చు. 2022 జనవరి 7 వరకు మన దేశంలో 16,908 క్రియాశీలక, ఉనికిలో ఉన్న ఎష్‌సీఆర్ఏ సంస్థలు ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2022-01-08T17:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising