ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ABN, First Publish Date - 2022-01-12T01:07:31+05:30

ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు మంగళవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. పన్ను చెల్లింపుదారులు, సంబంధిత ఇతరులు కోరిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 


కోవిడ్-19 మహమ్మారితోపాటు, ఆడిట్ రిపోర్టులను ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పన్ను చెల్లింపుదారులు, సంబంధిత ఇతరులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఐటీ రిటర్నుల దాఖలు గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించినట్లు పేర్కొంది. 


Updated Date - 2022-01-12T01:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising