ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammuలో లోయలో పడిన కారు...ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

ABN, First Publish Date - 2022-06-01T13:09:31+05:30

జమ్మూకశ్మీరులోని మిందాల్ మాత యాత్రలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ: జమ్మూకశ్మీరులోని మిందాల్ మాత యాత్రలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. మిందాల్ మాత యాత్రకు వెళుతున్న యాత్రికుల కారు ప్రమాదవశాత్తూ కిష్టావర్ సోహల్ ప్రాంతంలోని షాండేరి నుల్లా వద్ద లోయలో పడిపోయింది. మిందాల్ మాత యాత్రకు 8 మంది యాత్రికులు కారులో వెళుతుండగా కిష్టావర్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.మృతుల్లో ఒకరిని జమ్మూకు చెందిన మంగత్ రామ్ (55)గా గుర్తించారు. మృతుల్లో మరొకరి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను కిష్త్వార్‌లోని ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2022-06-01T13:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising